నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అలీసాగర్ ఆయకట్టుకు సాగునీరందక పొట్టదశలో ఎండుతున్న పంటపొలాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనానికి నీటిపారుదల శాఖ జిల్లా స్పందించారు.
Ramadan | పవిత్ర రంజాన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో ఆదివారం సామజిక సేవాకర్త ఎంఏ హకీమ్ 120 మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది.
BJP | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో ఆనందం వ్యక్తo చేశార�
Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని మోర్తాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
MPDO Association | జిల్లాలోని ఎంపీడీవోలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగుల సంతోష్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా బీ శ్రీనివాస రావు, కోశాధికారిగా రాం నారాయణ , ఉపాధ్యక్షులు-1 గా నీలవతి, ఉపాధ్యక్షులు-
Srimad Bhagavatam | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విఠలేశ్వర మందిరంలో శ్రీమద్ భాగవతం కథ పురాణం శుక్రవారం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర గురించి భక్తులకు ప్రవచనం చేశారు.