శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్లోకి శనివారం 1.90లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,083 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 106
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,315 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1061.60 అడుగుల (12.07టీఎంసీలు)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపిస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండిపోతున్నది. కేసీఆర్ హయాంలో మండుటెండల్లోనూ నిండుగా కనిపించిన ఎస్సారెస్పీ.. నేడు ఎండలు ముదరక ముందే ఎండిపోతున్నది.
రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్ట�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ యాసంగిలో లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ) దిగువ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. భవిష్యత్తు తాగునీటి అవసరాలు, ఎల్ఎండీ ఎగువన సాగునీటి అవస
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం ప్రాజెక్ట్లోకి 46,942 క్యూసెక్కుల వరద వచ్చింది.
SRSP | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండ�
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు(SRSP) వరద ఉధృతి(Huge Flood) కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగా గోదావరి ప్రవాహం వస్తుండడంతో ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన�
భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.