నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
SRSP | నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 52,548 క్యూసెక్కులు ఉండగా, ఔ
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. బుధవారం మధ్యాహ్నం 43 అడు గులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు 48 అడుగులకు ప్రవాహం పెరుగ డంతో రెండో ప్రమాద హెచ్చరికను జ�
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పది రోజుల్లో పది టీఎంసీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో మూడు టీఎంసీలు కాలేశ్వరం జలాలు ఉండగా... మిగిలినవి గోదావరి పరివాహక ప్రాంత
Kaleshwaram | తెలంగాణలో కాలం కాకున్నా సాగుకు ఢోకా ఉండకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైం�
Kaleshwaram Project | శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం.. తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖ�
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స�
SRSP | జిల్లాలోని మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది.
SRSP | తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా పేర్కొంటున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ. 1999.56 కోట్లతో చేపట్టిన
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే రికార్డు బ్రేక్ కానున్నది.