Sriram sagar project|ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 22 గేట్లు ఎత్తేసి మరీ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్ఫ్�
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగ
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నాం 3 గం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 5: శ్రీరాంసాగర్కు వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టులోకి 1,27,450 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 11,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చే
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
32 గేట్ల ద్వారా నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గ�
శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్ల�
Sriram Sagar Project | ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 61,250 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. 19గేట్ల ద
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
Sri Ramsagar Dam | శ్రీరాంసాగర్కు పోటెత్తుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస
Sriram Sagar | మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం