శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం నుంచి ఎగువన వానలు కురుస్తుండంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9860 క్యూసెక్కుల �
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల
శ్రీరాం సాగర్| శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 3446 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 29.509 టీ
శ్రీరాంసాగర్| గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నదిలోకి నీరు వచ్చిచేరుతున్నది. దీంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్ర
అరుదైన కృష్ణ జింకలతో అలరాడుతున్న శ్రీరాంసాగర్ తీరం విదేశీ పక్షులకూ ఆవాసంగా మారుతున్నది. నిజామాబాద్లోని గోదావరి తీరంలో అరుదైన విదేశీ పక్షులు కంటపడ్డాయి. కొంగజాతికి చెందిన ఫ్లెమింగోలు, పె�
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.