రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వర ద పెరిగింది. ప్రస్తుతం ప్రా
హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,5
sriram sagar project | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
Sriram sagar | శ్రీరాంసాగర్కు పెరిగిన వరద | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం వచ్చి చేరుతోంది. డ్యామ్లోకి ప్రస్తుతం 61,650 క్యూసెక్కుల ఇన్ఫ్ల
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,180 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 150 క్య�
శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూ�
జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద | రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద�
శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 14,797 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీంసాగర్
శ్రీరాం సాగర్| ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుకున్నది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుత
1.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నారాయణపూర్కు వరద ఉధృతి జూరాలకు చేరుతున్న కృష్ణమ్మ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగ�
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు| రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్ర�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
శ్రీరాంసాగర్కు 96వేల క్యూసెక్కుల భారీ వరద | నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 95,761 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ఎగువన విష్ణుపురి రిజర్వాయర్ రెండ�