అరుదైన కృష్ణ జింకలతో అలరాడుతున్న శ్రీరాంసాగర్ తీరం విదేశీ పక్షులకూ ఆవాసంగా మారుతున్నది. నిజామాబాద్లోని గోదావరి తీరంలో అరుదైన విదేశీ పక్షులు కంటపడ్డాయి. కొంగజాతికి చెందిన ఫ్లెమింగోలు, పె�
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.