Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
పాట్నా: ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు, స్థానికుల సహాయంతో 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను చోరీ చేశారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్గంజ్ సబ్డివిజన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు�
రంగారెడ్డి : శంషాబాద్లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు
దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు,
దొంగలకు దేహశుద్ది | బుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది.
Maharashtra | ఓ ఎలక్ట్రానిక్స్ షాపు కీపర్ను ఇద్దరు దుండగులు కత్తితో పొడిచి చంపి, నగదును చోరీ చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలోని చిఖ్లి సిటీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
robbery | జూబ్లీహిల్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 78లో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి కాంట్రాక్టర్ ఇంట్లోకి చొరబడిన
మొబైల్ షాప్ | జిల్లా కేంద్రంలో విజయసాయి మొబైల్ షాప్లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాప్ తాళలు పగలగోట్టి 9 సెల్ఫోన్లు ఎత్తుఎళ్లిన్నట్లు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య శుక్రవారం తెలిపార�
ముంబై, అక్టోబర్ 9: ఓ రైలులో 20 ఏండ్ల మహిళపై 8 మంది దోపిడీదొంగలు గ్యాంగ్రేప్ చేశారు. 16 మంది ప్రయాణికులను చావబాది సొత్తు దోచుకున్నారు. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి ఈ
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ప్యారారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దొంగలు దాడి చేశారు. మహిళ కాళ్ల కడియాలు, వెండి గాజులు అప�