SBI ATM | మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్
radio tower theft | దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి.
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�