ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లో చొరబడి తల్లీకూతుర్లను తుపాకి, కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైన్నగర్లో కలకలం సృష్టించింది. స్థానికులు, బేగంపేట్ పోలీసులు తెలిప�
ట్రాన్స్జెండర్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దుండగులు అతడిపై దాడి చేసి సెల్ఫోన్ లాక్కెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప�
SBI ATM | మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్
radio tower theft | దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి.
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..