నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
Rs.20 Lakh Worth Car Theft | సుమారు రూ.20 లక్షల ఖరీదైన కారును దొంగలు నిమిషంలో చోరీ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత దాని సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్ చేశారు. 60 క్షణాల్లో ఆ కారుతో ఉటాయించా
మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో ఇంటి డోర్లు తెరిచి.. లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగా రు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును దోచుకెళ్లారు.
Manthani town | మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు.
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Thieves Ate Noodles | తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. ఎంచక్కా నూడుల్స్ వండుకుని తిన్నారు. ఏసీ వేసుకుని చల్లదనాన్ని ఆస్వాదించి విశ్రాంతి తీసుకున్నారు. తాపీగా అన్ని బీరువాలు, అల్మారాలు వెతికి చోరీకి పాల్పడ్డారు.
Warangal | మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ పేర్కొన్నారు.
ఇంట్లో పనిమనిషిగా చేరిన అత్త ఇచ్చిన సమాచారంతో అల్లుడు ఆ ఇంటికే కన్నమేశారు. భారీగా ఆభరణాలు, డబ్బు ఉన్నదని ఇచ్చిన సమాచారం మేర కు అల్లుడు.. కొంతమంది గ్యాంగ్తో కలిసి..
నిజామాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పాత నేరస్తుడు నిజామాబాద్ నగరానికి చెందిన ఏడు
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Medak | తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.