దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Thieves Ate Noodles | తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. ఎంచక్కా నూడుల్స్ వండుకుని తిన్నారు. ఏసీ వేసుకుని చల్లదనాన్ని ఆస్వాదించి విశ్రాంతి తీసుకున్నారు. తాపీగా అన్ని బీరువాలు, అల్మారాలు వెతికి చోరీకి పాల్పడ్డారు.
Warangal | మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ పేర్కొన్నారు.
ఇంట్లో పనిమనిషిగా చేరిన అత్త ఇచ్చిన సమాచారంతో అల్లుడు ఆ ఇంటికే కన్నమేశారు. భారీగా ఆభరణాలు, డబ్బు ఉన్నదని ఇచ్చిన సమాచారం మేర కు అల్లుడు.. కొంతమంది గ్యాంగ్తో కలిసి..
నిజామాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పాత నేరస్తుడు నిజామాబాద్ నగరానికి చెందిన ఏడు
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Medak | తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఆటోలను దొంగిలించి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ భవన నిర్మాణాల వద్ద విలువైన సామగ్రి దొంగతనం చేస్తున్న ఏడుగురు నిందితుల(ముఠా)ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం మియాపూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేస�
నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి వ్యక్తులు, మహిళలు, తాళం వేసిన, శివారు ప్రాంతాల ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల నుంచి నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉ�