Hing laj mandir | పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు
వైద్యుడిని నారాయణుడితో పోలుస్తాం. వైద్య నారాయణుడని కీర్తిస్తాం. కానీ, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్లో భూతనాథుడైన శివుడు వైద్యనాథుడై భవ రోగాలను వదిలిస్తున్నాడు. వ్యాధిగ్రస్థులకు ఆరోగ్యాన్�
veerabrahmendra swamy temple | తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఆయన భవిష్యవాణి వినని వారూ ఉండరు. అదే పోతులూరి స్వామి మఠం మన తెలంగాణలోనూ ఉందని చాలామందికి తెలియదు. మెదక్ జిల్లా ర
కొల్లాపూర్, డిసెంబర్ 6: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ రానున్నది. రాష్ట్రంలో యదాద్రి తర్వాత సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయం రెండోదిగా ప్రాచుర్యంలో ఉన్నది. సుర
పరిగి : పరిగి మండలం యాబాజిగూడ గ్రామంలో జరుగుతున్న ఆంజనేయస్వామి పునః ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహ�
చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల �
మునగాల: దేవాలయాలు ఆయా ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధి ఎస్ఎంపేట స్టేజీ వద్ద నూతనంగా నిర్మించనునన్న ముత్యాలమ్మ దేవాయశంకుస్థాపన కార్య�
కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటేత్తారు.హైదరాబద్,వరంగల్,భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాల భక్తులు, మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ భ�
ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల బోథ్ : తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్�
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �