ఇంటిమీద గుడి నీడ పడకూదని చాలామంది చెబుతుంటారు. గుడి పవిత్రతను కాపాడటానికి వచ్చిన ఆచారం ఇది. గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించకుండా ఉండేందుకు ఈ నియమం ప్రచారంలోకి వచ్చింది. గుడి పవిత్ర ప్రదేశం. నిత్యం
యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాల సేకరణ జరిగింది. యాదాద్రి పునర్నిర�
ఎములాడ రాజన్న తెలంగాణ ఇంటింటి దేవుడు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఇంటికొక్క రాజన్న ఉన్నారంటే రాజరాజేశ్వర స్వామి సుప్రసిద్ధత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే భక్తుల క�
కేరళలో హిందూయేతర నృత్య కళాకారిణిని ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల �
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవె
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�
శ్రీరంగాపూర్లోని రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. దీంతో క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్తకోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం
నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు