కేరళలో హిందూయేతర నృత్య కళాకారిణిని ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం దక్షిణకాశిగా భాసిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. తెలంగాణ జిల్లాల �
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవె
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�
శ్రీరంగాపూర్లోని రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. దీంతో క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్తకోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం
నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీసమేతంగా హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో