ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయతీ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న 13వ శతాబ్దికి చెందిన శివాలయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదా
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ
కఠిన చట్టాలు, సామాజిక సంస్కరణలు అమలవుతున్నా కుల వివక్ష మాత్రం సమసిపోలేదు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో దళిత వర్గానికి చెందిన పెండ్లికొడుకు, పోలీస్ కానిస్టేబుల్ను ఆలయంలోకి రాక
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్టు ఈవో గీత ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిత్య తిరుక�
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ముర్తజా అబ్బాసి శుక్రవారం ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులపై దాడి చేశాడు. అధికారులు ముర్తజాను ప్రశ్నిస్తుండగా ఆయన దాడికి తెగబడ్డాడు.
సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీఏయూ కాలనీలోని నివసించే సూర్యనారాయణ రాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 37 ఏండ్లుగా మరమరాలతో పందిరి వేసి భదాద్రి రాముడి కల్యాణోత్
నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి వివేక్నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ సంప్రోక్షణ పూర్వక పునశ్చరణ విగ్రహ శిఖర చక్రకలశ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ క్షేత్ర పీఠాధీ�
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�