నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్�
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరల�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్య పూజలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించి తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశ
జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది నూరు కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీనివల్ల ప్రజలకు, దేశానికి క్షేమం కలుగుతుందని, వృద్ధి సాధ్యమవుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనం అనుసారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది తరలిరాగా
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయం, తిరువీధులు సందడిగా మారాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం మల్లన్నా మమ్మేలు అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కుల
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జీర్ణోద్ధారణ చేసిన రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో శిలా మయ, లోహమయమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠాపన, �
Mlc Kavitha| నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూకాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద వి
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులకు 20రోజుల పాటు గడువు విధించారు. ప్రస్తుత ధర్మకర్�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండ�