శాతవాహనుల తొలిరాజధానిగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాలకు కొంగొత్త సొబగులు అద్దుతామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. కోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, సౌకర్య�
యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాడ వీధులు భక్తులతో సంద
గుడికి వెళ్లగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభమే. గర్భగుడిలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహం వంటిదే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం. ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. �
యాదాద్రి స్వయంభు క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదాద్రి ముఖమండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాఢ వీధులు భక్తులతో నిండిపోయాయి. దర్శన�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు నిర్వహించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించా
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకు�
నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్�
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరల�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్య పూజలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించి తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశ
జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది నూరు కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీనివల్ల ప్రజలకు, దేశానికి క్షేమం కలుగుతుందని, వృద్ధి సాధ్యమవుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనం అనుసారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది తరలిరాగా
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయం, తిరువీధులు సందడిగా మారాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం మల్లన్నా మమ్మేలు అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కుల