భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు �
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కన్పించింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, త�
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢబోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలలో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివార�
శాతవాహనుల తొలిరాజధానిగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాలకు కొంగొత్త సొబగులు అద్దుతామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. కోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, సౌకర్య�
యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాడ వీధులు భక్తులతో సంద