ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢబోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలలో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివార�
శాతవాహనుల తొలిరాజధానిగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాలకు కొంగొత్త సొబగులు అద్దుతామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. కోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, సౌకర్య�
యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాడ వీధులు భక్తులతో సంద
గుడికి వెళ్లగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభమే. గర్భగుడిలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహం వంటిదే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం. ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. �
యాదాద్రి స్వయంభు క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదాద్రి ముఖమండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాఢ వీధులు భక్తులతో నిండిపోయాయి. దర్శన�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు నిర్వహించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించా
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకు�