భక్తులు, ప్రజల కోరికలు తీర్చుతూ కొంగుబంగారంగా నిలిచారు అంబురామేశ్వరస్వామి వారు. మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలో చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా అంబుర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనుల నిర్మాణాలలో రాజీపడకుండా త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని గుత్తేదారులకు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్�
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధాన�
మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీస్వయంభూ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీస్వయ�
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి. సేద్యం ఆమెదే. స్వేదం ఆమెనే. వేదన ఆమె కోసమే. శోధన ఆమె కోసమే. ఆ సిరి మహాలక్ష్మి మాత్రం తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది. ముగ్గుల లోగిళ్లలో స్థిరంగా ఉ�