మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీస్వయంభూ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీస్వయ�
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి. సేద్యం ఆమెదే. స్వేదం ఆమెనే. వేదన ఆమె కోసమే. శోధన ఆమె కోసమే. ఆ సిరి మహాలక్ష్మి మాత్రం తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది. ముగ్గుల లోగిళ్లలో స్థిరంగా ఉ�
చేర్యాల, జూలై 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్ష్రేతంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామ�
శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రంలో ప్లాస్టీక్ వాడవాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడంపేట రాచన్నస్వామి దేవాలయం జిల్లాలో ప్రసిద్ధిగాంచింది. ఏటా శ్రావణ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రావణం ము�
లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు �
రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో భాగంగా నష్కల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి
యాదాద్రి స్వయంభు దివ్యక్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహుడికి అర్చకులు విశేష పూజలు ఆగమశాస్త్రరీతిలో జరిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు చేశా�
యాదగిరిగుట్టపై ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు స్వాగత తోరణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 92 శాతం పనులు పూర్తికాగా తుది మెరుగులు అద్దుతున్నారు. వారం రోజుల్లో ఈ