Nashik | మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయాలు నీటమునిగాయి. గోదావరి జన్మస్థలమైన నాసిక్- త్రయంబకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో భారీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులచే నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిపించారు. �
నిర్మల్ జిల్లా బాసరకు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, స్త్రీ, శిశు శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి రాథోడ్ బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు
భక్తులు, ప్రజల కోరికలు తీర్చుతూ కొంగుబంగారంగా నిలిచారు అంబురామేశ్వరస్వామి వారు. మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలో చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా అంబుర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనుల నిర్మాణాలలో రాజీపడకుండా త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని గుత్తేదారులకు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్�
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధాన�