వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు జనం బారులు దీరారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మహిళా భక్తులు దీపాలు �
చెన్నై పులియంతోప్ ప్రాంతంలోని ఆంజనేయర్ ఆలయంలో శుక్రవారం ఐదు పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భారీ వర్షం కురియడంతో ఆ వివాహాలు కాస్త ఆలస్యంగా జరిగాయి.
కోటి దీపోత్సవంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రీ గంగా, దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రచన టెలివిజన్ అధినేత, కోటి దీపోత్సవ నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, ర�
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, కోడెమొక్కులు, అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, కల్యాణంమొ
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు.
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు,
Kottankulangara Devi Temple | కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మండపంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులతో స్వామివారికి సు�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
అక్కడ ఉన్న భక్తులతోపాటు ఒక మేక కూడా ఎంతో శ్రద్ధగా తన భక్తిని చాటింది. ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది. హారతి జరుగుతున్నంత సేపు తల వంచి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన అక్కడి భక్తులు ఆశ�
ఒక సామ్రాజ్యం కూలినప్పుడు కొత్త రాజ్యాలు పుడుతాయి. కర్ణాటకలోని కళ్యాణి కేంద్రంగా ఉన్న కళ్యాణి చాళుక్యుల పత నం సరిగ్గా ఇలాంటి చారిత్రక సందర్భాన్ని సృష్టించింది. దక్కనులో 3 కొత్త రాజ్యాలు మొదలయ్యాయి. అందు