యాదాద్రీశుడి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు,
Kottankulangara Devi Temple | కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మండపంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులతో స్వామివారికి సు�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
అక్కడ ఉన్న భక్తులతోపాటు ఒక మేక కూడా ఎంతో శ్రద్ధగా తన భక్తిని చాటింది. ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది. హారతి జరుగుతున్నంత సేపు తల వంచి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన అక్కడి భక్తులు ఆశ�
ఒక సామ్రాజ్యం కూలినప్పుడు కొత్త రాజ్యాలు పుడుతాయి. కర్ణాటకలోని కళ్యాణి కేంద్రంగా ఉన్న కళ్యాణి చాళుక్యుల పత నం సరిగ్గా ఇలాంటి చారిత్రక సందర్భాన్ని సృష్టించింది. దక్కనులో 3 కొత్త రాజ్యాలు మొదలయ్యాయి. అందు
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయం అక్కడ వెలిసింది.
స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీల�