ముక్కోటి ఏకాదశికి వేళైంది. వైష్ణవ భక్తులకు ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని నమ్మకం. అలాగే ఏకాదశి వ్రతాన్ని కూడా భక్తులు ఆచరిస్తారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆల�
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో
కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మట్టపల్లి ఆలయం ముస్తాబవుతున్నది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
మండలంలోని తీగుల్నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గురువారం ఆలయం వద్ద వేలం పాటు నిర్వహించగా, రూ.54.55లక్షల ఆదాయం సమకూరింది. సర్పంచ్ రజిరమేశ్, కొండపోచమ్మ దేవాలయ
Srisailam | శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు.
వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు జనం బారులు దీరారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మహిళా భక్తులు దీపాలు �
చెన్నై పులియంతోప్ ప్రాంతంలోని ఆంజనేయర్ ఆలయంలో శుక్రవారం ఐదు పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భారీ వర్షం కురియడంతో ఆ వివాహాలు కాస్త ఆలస్యంగా జరిగాయి.
కోటి దీపోత్సవంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రీ గంగా, దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రచన టెలివిజన్ అధినేత, కోటి దీపోత్సవ నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, ర�
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, కోడెమొక్కులు, అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, కల్యాణంమొ
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు.