బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో దేవాదాయ శ�
Monkey at Temple | గుడి వద్ద కోతులు ఎందుకుంటాయో అందరికీ తెలుసు. భక్తులు పెట్టే ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు వంటివాటితో కడుపు నింపుకోవడానికి వానరాలు గుడి వద్దకు చేరతాయి. కానీ ఈ కోతి మాత్రం సెపరేటు. అసలు ఈ కోతి గుడి వద్ద�
తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్ర
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
Hyderabad | హైదరాబాద్ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన దొంగను అడ్డుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అతను చనిపోయినట్లు వాచ్మెన్ రంగయ్య తెలిపాడు.
నాలుగు వందల ఏండ్లక్రితం ఓ గుట్టపై రాతి బండలో వెలసిన వీరభద్రుడు భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని స్వామివారి రథోత్సవం, జాతరకు ఆలయం ముస్తాబ
తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం.. నాటి కళానైపుణ్యానికి మచ్చుతునక. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక కూసుమంచి సమీపంలోని గణపేశ్వరుని ఆలయం. వెయ్యి ఏళ్ల నుంచి మహాశైవ క్షేత్రంగా వెలుగొందుతున