Woman draggs boyfriend | ఒక మహిళ ప్రియుడి ఆఫీస్కు చేరుకుంది. అతడి చొక్కా కాలర్ పట్టుకుని గుడికి ఈడ్చుకెళ్లింది (Woman draggs boyfriend). తనను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది.
సినీ తారలకు అభిమానులు వుండటం సహజమే. అయితే నటీనటులను అమితంగా ఇష్టపడేవారు తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకోవాలనుకుంటారు. ఇలాగే నటి సమంతపై వీరాభిమానంతో ఓ అభిమాని ఆమె విగ్రహాన్ని తయారు చేయించి గుడినే నిర్�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 276 జంటలు పాల్గొన్నాయని, ఇప్పటి వరకు ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని దేవ�
Youth Murder | పార్క్లో ఆలయం నిర్మించిన రేణు దేవిపై హతుడు కమల్ కుమార్ ఎంసీడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించారు. తొలుత దర్యాప్తునకు ఆ మహిళ సహకరి
భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం అమ్మవారికి లక్ష కనకాంబరాలతో పుష్పార్చనను ప్రధాన అర్చకులు నిర్వహించారు.
బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో దేవాదాయ శ�
Monkey at Temple | గుడి వద్ద కోతులు ఎందుకుంటాయో అందరికీ తెలుసు. భక్తులు పెట్టే ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు వంటివాటితో కడుపు నింపుకోవడానికి వానరాలు గుడి వద్దకు చేరతాయి. కానీ ఈ కోతి మాత్రం సెపరేటు. అసలు ఈ కోతి గుడి వద్ద�
తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్ర
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�