యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీసమేతంగా హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది.బుధవారం నాటికి రూ.15.36 కోట్ల నగదు, మూడు కిలోల పైచిలుకు బంగారం బ్యాంకు ఖాతాలో
ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత, హిందూ మజ్దూర్ ట్రేడ్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కానుగంటి రాజు వేములవాడ రాజన్నకు మంగళవారం బంగారు రుద్రాక్ష మాల
యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మ
Maha Shivaratri 2022 | పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు. సూర్యుడు పునీతుడైన దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు కోడెమొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ ( Vemulawada ). దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబుర�
‘గతంలో బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవదర్శనానికి ఏదో వచ్చామా? దర్శించుకొన్నామా? అన్నట్టుగా ఉండేవాళ్లు. నాలుగు దశాబ్దాల అర్చకత్వంలో ఎన్నో వ్యథలు అనుభవించాం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 30 వేల మందికిపైగా భక్తులు మల్లన్నను
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరిం
యూపీ ఎన్నికల కోసమే కాశీ కారిడార్ వందలాది గుళ్లను కూల్చారు గంగా ప్రక్షాళన మరిచారు వారణాసి ప్రధాన ఆలయాల అర్చకుల మండిపాటు ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివా�