ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల బోథ్ : తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్�
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
భైంసాటౌన్ : వృద్ధాప్యంలో తోడు కోసం ఒకరు.. భర్తను కోల్పోయి పాప కోసం ఇంకొకరు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీరి మధ్య వయస్సు భారీగా తేడా ఉన్నప్పటికీ కలిసి జీవనం సాగించటానికి ముందుకు వచ్చి ఒక్కటయ్యారు మ
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో �
గోవిందరావుపేట : దేవ దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఉమ్మరాజు రాజమౌళి(55) అనే టీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేముల�
ఖమ్మం : ఖమ్మం నగరం పాండురంగాపురంలోని శ్రీసీతారామాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీమహాలక్ష్మీ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవం సోమవారం అత్యంత వైభంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పాండ
పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం �
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�
జమ్మి చెట్టు | ధన్వాడ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆలయంలో నాటిన జమ్మి చెట్టును కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
జరిమానా | తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు.
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలా? అలాగే దేవాలయంలో ప్రధాన దైవం, ఇతర ఉపాలయాలు దర్శించుకున్న తర్వాతే చివరగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలని చెబుతారు ఎందుకు? ఆనంద్, వరంగల�
కులకచర్ల : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని అన్ని హంగులతో అలంకరించారు. ఉత్సవాలకు స్వరం సిద్ధం చేశారు. 2 రోజులపాటు జరిగే ఉత్సవాల
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు శ్రీరాముడు స్థాపించిన శివలింగానికి పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు తాండూరు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు తాండూరు : వికారాబాద్ �