భైంసాటౌన్ : వృద్ధాప్యంలో తోడు కోసం ఒకరు.. భర్తను కోల్పోయి పాప కోసం ఇంకొకరు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీరి మధ్య వయస్సు భారీగా తేడా ఉన్నప్పటికీ కలిసి జీవనం సాగించటానికి ముందుకు వచ్చి ఒక్కటయ్యారు మ
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో �
గోవిందరావుపేట : దేవ దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఉమ్మరాజు రాజమౌళి(55) అనే టీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేముల�
ఖమ్మం : ఖమ్మం నగరం పాండురంగాపురంలోని శ్రీసీతారామాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీమహాలక్ష్మీ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవం సోమవారం అత్యంత వైభంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పాండ
పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం �
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�
జమ్మి చెట్టు | ధన్వాడ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆలయంలో నాటిన జమ్మి చెట్టును కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
జరిమానా | తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు.
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలా? అలాగే దేవాలయంలో ప్రధాన దైవం, ఇతర ఉపాలయాలు దర్శించుకున్న తర్వాతే చివరగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలని చెబుతారు ఎందుకు? ఆనంద్, వరంగల�
కులకచర్ల : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని అన్ని హంగులతో అలంకరించారు. ఉత్సవాలకు స్వరం సిద్ధం చేశారు. 2 రోజులపాటు జరిగే ఉత్సవాల
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు శ్రీరాముడు స్థాపించిన శివలింగానికి పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు తాండూరు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు తాండూరు : వికారాబాద్ �
పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
తలకొండపల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో నమ్మకంతో కలిసి ఉంటూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రామకృష్ణాపూర్లో సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి ఆధ్వర
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�