పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
తలకొండపల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో నమ్మకంతో కలిసి ఉంటూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రామకృష్ణాపూర్లో సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి ఆధ్వర
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�
అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపార
ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�
Husband Temple: నాలుగేండ్ల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పద్మావతి భర్త అంకిరెడ్డి విగ్రహం చేయించుకుని ఇంటి ఆవరణలో పెట్టుకుంది.
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్�
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడలో బుధవారం బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. దేవతా విగ్రహా ప్రతిష్ఠలతో పాటు ధ్వజ స్తంభాన్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న కట్టడాలు భక్తులకు ఆకట్టుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నాయి. భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు యాదాద్రి క�
తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకు
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్�
డైలాగ్ కింగ్ సాయి కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా బాగుందన్నారు. అంతటా యాదాద్రి ఆలయంపైనే చర్చ జరుగ�