హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మంది శిల్పు లు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల పనులు పూర్తయ్య�
మన సంస్కృతిని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణం భావితరాల్లో భక్తితత్వం పెంపొందించేలా పనులు సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు పంచనారసింహక్షేత్ర సందర్శన లక్ష్మీనారసింహుడికి జస్టిస్ దంపతుల స్వర్ణ పుష్పార్చన సీజేఐకి �
తిరుమలేశుని ఆశీస్సులతోనే| తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం సతీస�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని ఎక్సైజ్, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
ఉప్పల్, మే 14: హబ్సిగూడ స్ట్రీట్ నం.8 ఎస్ఎస్నగర్లోని శ్రీకోదండ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామలింగేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. �
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వసంతోత్సవాలను ఆ
తిరుపతి,మే 6: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాల దర్శన వేళల్లో టిటిడి మార్పులు చేపట్టి�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భక�
భక్తులకు ప్రసాదంగా మాస్కులు యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానిక�
కోలేటి దామోదర్ గుప్తా | తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.
ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 న�