తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకు
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్�
డైలాగ్ కింగ్ సాయి కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా బాగుందన్నారు. అంతటా యాదాద్రి ఆలయంపైనే చర్చ జరుగ�
“జగన్నాథః స్వామీ నయన పథగామీ భవతు మే”‘శ్రీజగన్నాథస్వామి దయతో నాకు దర్శన మొసగుగాక’ అని కీర్తిస్తూ భక్తులు శ్రీజగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, సోదరియైన సుభద్రను వేర్వేరు రథాలలో ఆసీనులను చేసి ఊరేగింపు
తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో జులై 21న తులసి మహత్య ఉత్సవం జరుగనున్నది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్న
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతిత�
తిరుపతి, జూన్ 17: ఆలయాల్లో పుష్పయాగం నిర్వహించడానికి చాలా కారణాలున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల కానీ, అధికార అనధికారుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక �
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మంది శిల్పు లు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల పనులు పూర్తయ్య�
మన సంస్కృతిని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణం భావితరాల్లో భక్తితత్వం పెంపొందించేలా పనులు సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు పంచనారసింహక్షేత్ర సందర్శన లక్ష్మీనారసింహుడికి జస్టిస్ దంపతుల స్వర్ణ పుష్పార్చన సీజేఐకి �
తిరుమలేశుని ఆశీస్సులతోనే| తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం సతీస�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని ఎక్సైజ్, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి