భక్తులకు ప్రసాదంగా మాస్కులు యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానిక�
కోలేటి దామోదర్ గుప్తా | తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.
ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 న�
మహాలక్ష్మీ ఆలయంలోకి చొరబడి.. దొంగతనం చేయకుండానే వెనక్కి సోషల్ మీడియాలో ఆగంతకుడి సీసీ ఫుటేజీ వైరల్ మెట్పల్లి, మార్చి 12: ఓ వ్యక్తి ఆలయంలో చోరీకి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఆ మేరకు గర్భగుడిలోకి వెళ్లాడు.
ఒకేసారి 1500 మంది భక్తుల పుణ్యస్నానాలు రూ. 11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో ఏర్పాటు యాదాద్రి, మార్చి10: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికత కల్గించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండేలా �
అయోధ్య, మార్చి 4: అయోధ్యలో రామజన్మభూమి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 7,285 చదరపు అడుగుల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఆలయ నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 70 ఎకరాల నుంచి 170 ఎకరాలకు విస్తరిం
సుల్తానాబాద్, ఫిబ్రవరి 22: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలోని శంభులింగేశ్వరాలయానికి నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరిపడా గ్రానైట్ అందించేందుకు రూ. లక్షా 50 వేల ఇవ్వ నున్నట్లు నల్ల మనోహర్రెడ్డి �