మహాలక్ష్మీ ఆలయంలోకి చొరబడి.. దొంగతనం చేయకుండానే వెనక్కి సోషల్ మీడియాలో ఆగంతకుడి సీసీ ఫుటేజీ వైరల్ మెట్పల్లి, మార్చి 12: ఓ వ్యక్తి ఆలయంలో చోరీకి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఆ మేరకు గర్భగుడిలోకి వెళ్లాడు.
ఒకేసారి 1500 మంది భక్తుల పుణ్యస్నానాలు రూ. 11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో ఏర్పాటు యాదాద్రి, మార్చి10: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికత కల్గించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండేలా �
అయోధ్య, మార్చి 4: అయోధ్యలో రామజన్మభూమి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 7,285 చదరపు అడుగుల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఆలయ నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 70 ఎకరాల నుంచి 170 ఎకరాలకు విస్తరిం
సుల్తానాబాద్, ఫిబ్రవరి 22: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలోని శంభులింగేశ్వరాలయానికి నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరిపడా గ్రానైట్ అందించేందుకు రూ. లక్షా 50 వేల ఇవ్వ నున్నట్లు నల్ల మనోహర్రెడ్డి �