ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీని ప్రభావంతో నగరంపై చలి పంజా విసురుతోంది.
రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది.
Temperature | జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డక�
TS Weather | దేశవ్యాప్తంగా రాబోయే వారంపాటు వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆకాశం ప్రశాంతంగా ఉంటుందని, మేఘాలు కూడా ఉండవని పేర్కొన్నది.
తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది.
మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయ�
ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని బారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మధ్య శీతాకాలం సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంట�
WMO | ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మ�
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి చలి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి పెరుగుతున్నదని పేర్కొ�
రాష్ట్రంలో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏడాది మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలో ప్రవేశించాయి.