TS Weather | దేశవ్యాప్తంగా రాబోయే వారంపాటు వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆకాశం ప్రశాంతంగా ఉంటుందని, మేఘాలు కూడా ఉండవని పేర్కొన్నది.
తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది.
మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయ�
ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని బారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మధ్య శీతాకాలం సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంట�
WMO | ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మ�
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి చలి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి పెరుగుతున్నదని పేర్కొ�
రాష్ట్రంలో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏడాది మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలో ప్రవేశించాయి.
వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
ఈ సీజన్కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల
వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రుతువులు గతితప్పుతున్నాయి. ప్రకృతి ప్రకోపం శృతిమించుతున్నది. ఉత్తరాదిలో వర్షాలు ఉత్పాతం సృష్టిస్తుంటే దక్షిణాదిలో చినుకులు వెనుకాడుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఢిల్లీలో మహా కుంభవృష్టి కురిసింది. ఎండావా