దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ఎండ దంచికొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 45.2, నిర్మల్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్క
గత వేసవి చాలా హాట్ గురూ అని పరిశోధకులు తేల్చారు. 2 వేల ఏండ్లలో ఎన్నడూ లేనంతగా 2023 వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.
Heat Wave Alert | దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి చండ్ర నిప్పులకు గత రికార్డులు సైతం బద్దలవుతున్నాయి.
Heat wave | ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారే నమోదయ్యాయి.
హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో మాడు పగిలేంతగా ఎండప్రభావం కనిపించింది. గురువారం రాష్ట్రంలోనే అత్యధింకగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజి�
తంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రత ఈ ఏడాది మార్చి నెలలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థకు చెందిన కోపర్నికస్ ైక్లెమెట్ చేంజ్ సర్వీస్(సీ3ఎస్) మంగళవారం వెల్లడించింది.
‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి’ అని చెప్తుంటారు. అంటే.. మే చివరివారంలో లేదా జూన్ మొదటివారంలో ఇలా జరుగుతుంటుంది. కానీ, ఈ సారి ఏప్రిల్లో తొలినాళ్లలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు.
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పొద్దున 9 గంటలకే భానుడు భగభమంటున్నాడు.