దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్�
రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలో మధ్యనే మాడ పగిలేలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయ
El Nino | ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్నినోకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎల్నినో
కారణంగా వేడి పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2023-24లో నమోదైన ఐదు అత్యంత ఘోరమైన
విపత్తుల్లో ఎల్నినో ఒకటిగా నిలువన�
Summer | హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణ�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీ �
రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమి తి మించి నమోదయ్యాయని యూరోపియన్ ైక్లెమేట్ ఏజెన్సీ తాజాగా ప్రకటించిం ది. 2023 ఫిబ్రవరి-2024 జనవరి మధ్య 12 నెలల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీ సెల్సియస్గా �
మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది.
హైదరాబాద్ను మంచుదుప్పటి (Fog) కప్పేసింది. దీంతో ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోయాయి. ఉదయం ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు కమ్ముకున్నది. సెక్రెటేరియట్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్పై దట్టంగా మంచు కురిసింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది.