నిండు వేసవి వచ్చేది.. భానుడు ప్రకోపిస్తున్నాడు.. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వ�
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. వారం రోజులుగా భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాం�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
భానుడు భగ్గుమంటున్న వేళ ‘హరిత’ మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బల్దియా, పంచాయతీ పాలకవర్గాలు వాచర్లను నియమించ�
Delhi Fog | దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. అంతలోనే కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవహించింది.
వాహనాల్లో గరిష్ఠంగా (మ్యాక్సిమమ్) పెట్రోల్, డీజిల్ పోయించకండి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నది. ఉష్ణోగ్రతలు పెరిగితే పెట్రోల్ ట్యాంకు పేలవచ్చు.
Weather Alert | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిదింటికే భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు ఈ నెల చివరి వరకు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. మే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్�
మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్క్రీమ్లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్క్రీమ్ విక్రయాలతో పోలిస్త
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. ఏప్రిల్లోనే మేను తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు 3 డిగ్రీల
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన
Rains in Telangana | రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు కాస్తాయి. మరోవైపు వానలూ కురుస్తాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది.