బెంగళూరు, ఆగస్టు 11: చేపల చెవుల్లోని ఎముకల సహాయంతో సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. చేపల చెవుల్లోని చిన్న ఎముకలు ‘ఓటోలిత్స్&
ఎండాకాలం.. కోళ్లకు మృత్యుకాలం! ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు ‘వేడి’తో చనిపోతున్న మూగజీవాలు సరైన రక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు ఎండాకాలం.. కోళ్లపాలిట మృత్యుకాలంగా మారుతున్నది. తీవ్రమైన వేడి..
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడా�
ఈ నెలలో 40 డిగ్రీల టెంపరేచర్ ఏప్రిల్ నెలాఖరు నుంచి వడగాలులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ నెలాఖరు నుంచే వడగాలుల తీవ్రత ఉండవొచ్చని హైదరాబా
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: లా నినా ప్రభావంతో ఈ శీతాకాలం చలి తీవ్రత అధికంగా ఉంటుందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం… జనవరి, ఫిబ్రవరిలో కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్స�