Adilabad | మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా
Freezing point | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం మొదటి రోజే
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగాలి. ఆరో గ్య నిపుణులు సాధారంగా 8 సార్లు 8 ఔన్స్ గ్లాసుల చొప్పున నీళ్లు తాగాలని సిఫారసు చేస్తారు. దీనినే 8x8 సూత్రం అంటారు. అంటే రోజుకు 2 లీ�
కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్త�
భూతాపంతో నగరాలు వేగంగా వేడేక్కిపోతున్నాయ్. మెగాసిటీల్లో అయితే ఉపరితల ఉష్ణోగ్రత ఉడికిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో దశాబ్దంలో సరాసరిన 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది.
గ్రేటర్వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూలైలో విస్తారంగా వర్షాలు కురవగా, వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి
బెంగళూరు, ఆగస్టు 11: చేపల చెవుల్లోని ఎముకల సహాయంతో సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. చేపల చెవుల్లోని చిన్న ఎముకలు ‘ఓటోలిత్స్&
ఎండాకాలం.. కోళ్లకు మృత్యుకాలం! ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు ‘వేడి’తో చనిపోతున్న మూగజీవాలు సరైన రక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు ఎండాకాలం.. కోళ్లపాలిట మృత్యుకాలంగా మారుతున్నది. తీవ్రమైన వేడి..
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా