న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడా�
ఈ నెలలో 40 డిగ్రీల టెంపరేచర్ ఏప్రిల్ నెలాఖరు నుంచి వడగాలులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ నెలాఖరు నుంచే వడగాలుల తీవ్రత ఉండవొచ్చని హైదరాబా
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: లా నినా ప్రభావంతో ఈ శీతాకాలం చలి తీవ్రత అధికంగా ఉంటుందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం… జనవరి, ఫిబ్రవరిలో కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్స�