మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్క్రీమ్లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్క్రీమ్ విక్రయాలతో పోలిస్త
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. ఏప్రిల్లోనే మేను తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు 3 డిగ్రీల
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన
Rains in Telangana | రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు కాస్తాయి. మరోవైపు వానలూ కురుస్తాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది.
వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
గ్రేటర్ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారుతున్నాయి. నిన్నటి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. తాజాగా, పగటి ఉష్ణోగ్రతలు తగ్గి....రాత్రి వేళలో సాధారణం కంటే అధికంగా రెండు డిగ్రీలు ప�
మానవ తప్పిదాలు, కర్బన ఉద్గారాల కారణంగానే పర్యావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది.
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు పడిపోయాయి. ఇక లోధి �