మానవ తప్పిదాలు, కర్బన ఉద్గారాల కారణంగానే పర్యావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది.
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు పడిపోయాయి. ఇక లోధి �
Adilabad | మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా
Freezing point | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం మొదటి రోజే
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగాలి. ఆరో గ్య నిపుణులు సాధారంగా 8 సార్లు 8 ఔన్స్ గ్లాసుల చొప్పున నీళ్లు తాగాలని సిఫారసు చేస్తారు. దీనినే 8x8 సూత్రం అంటారు. అంటే రోజుకు 2 లీ�
కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్త�
భూతాపంతో నగరాలు వేగంగా వేడేక్కిపోతున్నాయ్. మెగాసిటీల్లో అయితే ఉపరితల ఉష్ణోగ్రత ఉడికిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో దశాబ్దంలో సరాసరిన 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది.
గ్రేటర్వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూలైలో విస్తారంగా వర్షాలు కురవగా, వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి