ప్రచారం: వాహనాల్లో గరిష్ఠంగా (మ్యాక్సిమమ్) పెట్రోల్, డీజిల్ పోయించకండి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నది. ఉష్ణోగ్రతలు పెరిగితే పెట్రోల్ ట్యాంకు పేలవచ్చు.
వాస్తవం: వాహన తయారీ సంస్థ సూచించిన మేరకు గరిష్ఠంగా పెట్రోల్, డీజిల్ పోయించవచ్చు. ఉష్ణోగ్రతలు పెరిగినా పేలుడు సంభవించదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు.