Petro rates | దేశంలోని వాహనదారులకు నయారా ఎనర్జీ (Nayara Energy) భారీ ఊరట కల్పించింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.5, డీజిల్పై లీటర్కు రూ.3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000�
Oil price | పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు (Crude Oil) సగటు ధర బ్యారెల్కు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం దేశంలోని వినియోగదారు�
Petrol : వాహనదారులకు గుడ్న్యూస్. పెట్రోల్, డీజిల్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తేయనుంది. జూలై 1వ తేదీ బుధవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది.
అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం
Petrol | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించ�
Petrol Prices : దేశంలో ఒకపక్క పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ చమురు కంపెనీలు నష్టాల బాటలోనే క�
ఓలా, ఉబర్ రద్దు చేయడంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లాలో ఆటో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా ఆటో ర్యాలీ తీసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ�
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలి�
ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిద�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నది. అంతర్జాతీయ అంశాల పేరిట సామాన్యులకు వాత పెడుతున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి పెట్రో ధరలను పెంచేసుకుంటూ పోతున్నది. తాజాగా సోమ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నా�
Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.61, లీటర్ డీజిల్పై ర�