ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచబోమని చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం విశ్వాస ఘాతుకమే అవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపడ్డారు.
నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీ సమీపానికి చేరుకుంద�
YS Sharmila | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ను వెంటనే తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ ర�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేటి నుండి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు మంత్ర�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికల ముందు ఊదరగొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు పూర్తవగానే యూటర్న్ తీసుకుంది.
‘వం ట నూనె, పెట్రో లు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి.. బంగారాన్ని కొనొద్దు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ�
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
‘ప్రజలు పొదుపు పాటించాలి.. ఏడాది దాకా బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా ఉంటుంది.. విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నది.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’ అంటూ ఆదివారం ప�