చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
నల్లగొండ,జూన్ 16 : జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో పౌ�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. పెట్రోలియం ధరలను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల తాము భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని
పెరిగిన కుటుంబ నెలవారీ ఖర్చులు ఇప్పటికే ముప్పై శాతం కన్నా ఎక్కువ ఖర్చు రాబోయే రోజుల్లో మరో 30% పెరగొచ్చు లోకల్ సర్కిల్స్ సర్వేలో ప్రజల మనోగతం న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న క�