పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డా
Petrol Price | నిత్యావసర వస్తువుల ధరలతో కుదేలైన సామాన్యుడికి పెట్రో రేట్లు మరింత భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశీయంగా పెట్రోల్, డీ�
రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయ
పెట్రో ధరల తగ్గుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండి, రానున్న త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలకు లాభాలొస్తే ధరలు తగ్�
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్�
ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది కేంద్రం. మరి క్రూడాయిల్ తక్కువ ధరకు దొరికినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా! కానీ, అలా తగ్గడం
ఇప్పటివరకు పెట్రోల్, విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాలను మనం వినియోగిస్తున్నాం. గతంలో డీజిల్ బైకులు కూడా ఉండేవి. గ్యాస్తో నడిచే బైకులు కూడా కొన్ని దేశాల్లో తయారుచేశారు.
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయాణికు�