దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ... అస�
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడా�
మాట తప్పిన మోదీ సర్కారు మెడలు వంచేవరకు ఈసారి వెనుదిరగబోమని, తమ డిమాండ్లు నెరవేరేవరకు దేశ రాజధానిని విడిచేది లేదంటూ వేల మంది రైతులు ఢిల్లీ వైపు పయనమయ్యారు.
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరల్ని గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించిన ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భారీ లా�
పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచ ఆయిల్ మార్కెట్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని పెట్రోలియం శాఖ మంత�
కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్' కేసుల్లో నిబంధనలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లారీ, ట్రక్కు డ్రైవర్లు మంగళవారం సమ్మె నిర్వహించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్�
మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 45 నుంచి 60 మంది ప్రయాణించేవారని ఆ సంఖ్య గణనీయంగా పెరిగి డీజిల్ వాడకంలో తేడా, టైర్లపై భారం, కమాన్పట్టీలు ..విరగడం, బస్సుల మెయింటనెన్స్ విపరీతంగా పెరిగిందని అద
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�
Himachal CM | గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 కొత్త ఏడాది నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలు కొనవద్దని ప్రభుత్వ అధిక�
CNG Bike | పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతున్నది. ప్రస్తుతం కార్లకే పరిమితమైన సీఎన్జీ..భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి