రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు (టెంపరేచర్ ఫ్లిప్స్) చోటుచేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం వల్ల ఒక్కసారిగా అత్యంత వేడి
TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల ద్రోణి కారణంగా రెండుమూడురోజులు వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సూర్యుడి సమీపానికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది. సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకున్న ఈ వ్యోమనౌక నుంచి కొన్నిరోజులుగా నాసాకు సమాచారం తెగిపోయింద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యా హ్నం సైతం వాతావరణం చల్లగానే ఉంటుంది.