ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లా అంతటా భూగర్భజలాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలతో పోలిస్తే సుమారు రెండు మీటర్ల మేర నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గత వారం, పది రోజులుగా ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణో�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వ
Heat Wave | రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్�
ఎండలు దంచి కొడుతున్నాయి. ఉభయ జిల్లాలు ఉడుకుతున్నాయి. భానుడి మహోగ్రరూపంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం పలు చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ప్రపంచ రికార్డు నమోదు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్, హైదరాబాద్ నిలిచాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించి
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
AP Weather | ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. మరికొన్ని చోట్ల ఎండల ప్రభావంతో వడగాలులు వీస్తాయని �
ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ�
Delhi | ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
తీవ్ర చలితో ఢిల్లీ గజగజ వణుకుతున్నది. శనివారం 4.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో జనవరిలో అతి శీతల దినంగా నమోదైంది. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా.
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల్లోపు �
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్వాసులను చలి గజగజా వణికిస్తోంది.