బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి 44వ నంబర్ జాతీయరహదారిపై ఏర్పడిన ట్రాఫిక్లో చిక్కుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో స్థానికల సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజ
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా రవాణాశాఖకు ఆదేశాలు రావడంతో 2016 ఏప్రిల్కు ముందు తయారైన వాహనాలకు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లను బిగించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మీకు బైక్, కారు, ఇతర వాహనాలు ఉన్నాయా..? రంగురంగుల పాత నంబర్ ప్లేట్లు పెట్టుకొనే ప్రయాణిస్తున్నారా..? ఇప్పటివరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదా..? అయితే మీకు జరిమానా.. లేదా..? మీ బండి సీజ్ అయ్యే ప్�
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
వర్షాకాలం వచ్చిందంటే వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. వర్షంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని అంటున్నారు. లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీ�
Chandigarh: చండీఘడ్లో మనుషుల కన్నా వాహనాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సిటీ వెహికిల్ డెన్సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నగరంలో 13 లక్షల మంది నివాసితులు ఉండగా, సుమారు 14.27 లక్షల వాహనాలు ఉన్నట్లు తెలిసి�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
Warangal | వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
ములుగు జిల్లాలో అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తున్న ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి.
సంబంధిత పురపాలక సంస్థ నుంచి పార్కింగ్ ప్లేస్ కేటాయించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారులు చూపించిన తర్వాతే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ �
ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు న మోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండడానికి, మొట్ట మొదటిసారిగా మైనర్ డ్రై
ఎల్కతురి సభ ప్రాంగణం నుంచి హనుమకొండకు సాధారణంగా అయితే 15 నిమిషాల ప్రయాణం. కానీ, బీఆర్ఎస్ సభ ముగిసిన తర్వాత హనుమకొండకు వచ్చేందుకు సుమారు 5 గంటల సమయం పడుతుందని పోలీసులు అంచనా వేశారు.