KTR | పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర�
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
జనాభా పెరుగుతోంది. వాహనాలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ప్రజా రవాణా పడకేసింది. మెరుగైన రవాణా వసతులను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకేముంది ప్రజా రవాణా చతికిల పడుతుంటే వ్యక్తిగత వాహనాల వినియోగం తార�
హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన వాహన ధరలను తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా 350 సీసీ వరకు మాడళ్ల ధరలను రూ.18,800 కోత పెట్టింది.
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి 44వ నంబర్ జాతీయరహదారిపై ఏర్పడిన ట్రాఫిక్లో చిక్కుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో స్థానికల సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజ
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా రవాణాశాఖకు ఆదేశాలు రావడంతో 2016 ఏప్రిల్కు ముందు తయారైన వాహనాలకు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లను బిగించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మీకు బైక్, కారు, ఇతర వాహనాలు ఉన్నాయా..? రంగురంగుల పాత నంబర్ ప్లేట్లు పెట్టుకొనే ప్రయాణిస్తున్నారా..? ఇప్పటివరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదా..? అయితే మీకు జరిమానా.. లేదా..? మీ బండి సీజ్ అయ్యే ప్�
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
వర్షాకాలం వచ్చిందంటే వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. వర్షంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని అంటున్నారు. లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీ�
Chandigarh: చండీఘడ్లో మనుషుల కన్నా వాహనాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సిటీ వెహికిల్ డెన్సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నగరంలో 13 లక్షల మంది నివాసితులు ఉండగా, సుమారు 14.27 లక్షల వాహనాలు ఉన్నట్లు తెలిసి�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
Warangal | వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.