త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు అద్దెప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మె సైరన్ మోగించారు. రూ.170 కోట్ల బకాయిలను రాబట్టుకోవడంతోపాటు ప్రస్తుతం ఇసు ్తన్న నెలవారీ అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పె
పాత వాహనాలే కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల రంగులు మార్చి రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. చాలా మంది తమ వాహనాలకు మేక్ ఓవర్ షోరూంలకు తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా మార్ప�
potholes | దేశ రాజధాని ఢిల్లీ నుంచి డ్రెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఎక్స్ప్రెస్వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు ఈ భారీ గుంతల గురించి మిగతా వాహనదారుల�
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్న
వాణిజ్య వాహనాల ధరల్ని వచ్చే నెల జూలై 1 నుంచి 2.5 శాతం వరకు పెంచబోతున్నట్టు టాటా మోటర్స్ గురువారం ప్రకటించింది. ఆయా మాడళ్లనుబట్టి రేట్లు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం ప్రభావంతోనే �
వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
నగరంలో సోమవారం వాహనదారులను మళ్లీ ఇంధన కష్టాలు వెంటాడాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్ల్లో వాహనాలు కిలో మీటర్ల క్యూలో దర్శనమిచ్చాయి. ప్రధాన మార్గాల్లో ఉన్న బంక్ల ఎదుట వాహనాలు ఇంధనం కోసం వేచి ఉండటంత�
Woman Sets Vehicles On Fire | హైకోర్టు ముందు పార్క్ చేసిన వాహనాలకు ఒక మహిళ నిప్పంటించింది. మండుతున్న వస్తువును కోర్టు ప్రాంగణంలోకి విసిరింది. ఈ సంఘటనలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
ఇన్సూరెన్స్ల మాయాజాలం ఆర్టీఏ కార్యాలయంలో పేట్రేగిపోతున్నది. ఇన్సూరెన్స్ల గడువు, నిబంధనలపై అవగాహన లేకుండానే కొంతమంది ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అందులోనూ న
Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఛాసిస్ నెంబర్, ఒకే ఇంజిన్ నెంబర్తో 16,000 వరకు వాహనాలు రిజిష్టర్ అయినట్లు తాజాగా వెల్లడైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ఈ సంచలనం బయటపడింది.
జిల్లాలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుండగా, మరికొందరు ప్రమాదాలకు కారకులవుతున్నారు. తమ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే యథే
అక్రెడిటేషన్ గుర్తింపు కలిగిన జర్నలిస్టులే తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ను ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.