రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది �
ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలను ఆపే అధికారం లేదని, అలా చేసిన ఒక ఎంవీఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ యుగందర్పై కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పా�
SUV rams | రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి ఒక వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహన
Fruits Shops | వాహన చోదకులు రోడ్డు మధ్యలోకి వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ఎదురుగా పండ్ల దుకాణాలతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర
కొత్త వాహనాలు కొంటున్న వారికి పలు షోరూంల నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి హ్యాండ్లింగ్ చార్జిలు, ఆర్టీఏ చార్జిల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
Tejashwi Yadav | బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పాత వాహనం మాదిరిగా ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. ఈ నే�
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువస్తున్నది. టోల్ గేట్ల వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా, మోసాలు నివారించేలా తీసుకువచ్చిన ఈ
Kawal Sanctuary | కవ్వాల్ అభయారణ్యంలోకి(Kawal Sanctuary) రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని ఎఫ్ డి ఓ రేవంత్ చంద్ర తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ పల్లెబా ట పట్టారు. దీంతో హైదరాబాద్ నుం చి విజయవాడ, కర్నూలు, తమిళనా డు వెళ్లే దారులన్నీ వాహనాలతో కికిరిసిపోయాయి.
లక్షలు పోసి కారు కొంటాం. మనం వాడుకుంటూనే.. అవసరానికి ఏ ఫ్రెండుకో.. అద్దెకో ఇస్తుంటాం. అలాంటప్పుడు కారు ఎక్కడుందో.. ఏ రూటులో వెళ్తున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే? సింపుల్.. ఓ జీపీఎస్ ట్రాకర్ని వాడేస్త
vరాష్ట్రంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాల పరిమాణం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహ నాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుక�
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. గురువారం నగరమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. పరిశుభ్రమైన గాలిని పీల్చుకున