అటవీప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు వాహనాల వేగానికి బలి అవుతున్నాయి. అడవి గుండా ఉన్న రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు వాటి పాలిట యమపాశంగా మారుతున్నాయి. దీంతో ఏటా వందల సంఖ్యలో వన్యప్రాణులు మృత�
దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు తిరిగి తమ స్వస్థలాల నుంచి నగరానికి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రహదారులు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతుండటంతో చాలామంది ఆదివారం త�
NHAI | జాతీయ రహదారుల (National Highwasy)పై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా దాదాపు వంద టోల్ ప్లాజా (Toll Plaza's) జీఐఎస్ ఆధారిత సాఫ్ట్వేర్ని ఉపయోగించి పర్యవేక్షించనున్నది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వె�
పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాలు ఓ వైపు.. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం మరోవైపు... వెరసి గ్రేటర్లో పొల్యూషన్ పరిమితికి మించి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు కాలుష్యాన్ని కట్టడి చేసేంద�
Automobile companies | వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్తో తమ వాహనాలపై 1.5 శాతం �
Houses Set On Fire In Tripura | ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
vehicles seized | నిషేధిత టైగర్ రిజర్వ్లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. పలు వాహనాల్లో లోపలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల ముందు భాగంలోని విండ్ షీల్డ్(అద్దం)కు ఫాస్టాగ్ను అతికించని వారి నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) గురువారం ఆదేశించింది.
సత్నామీ తెగవారు అత్యంత పవిత్రంగా పరిగణించే జైత్ఖామ్బ్ (స్థూపం)ను గుర్తు తెలియని వ్యక్తులు అపవిత్రం చేయడంతో నిరసనలు పెల్లుబికాయి. ఛత్తీస్గఢ్ గిరౌడ్పురి ధామ్లోని అమర్ గుహలో ఉన్న ఈ పవిత్ర చిహ్నాన్
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రం రాయపోల్ శివారులో నిత్యం మూల మలుపు వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకు
హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.