రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపో�
వాహనాల్లో గరిష్ఠంగా (మ్యాక్సిమమ్) పెట్రోల్, డీజిల్ పోయించకండి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నది. ఉష్ణోగ్రతలు పెరిగితే పెట్రోల్ ట్యాంకు పేలవచ్చు.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకుపైగా వాహనాలు పన్ను చెల్లించలేదని వెల్లడించారు.
Viral Video | బుధవారం ఉదయం ఆ వ్యక్తి హౌసింగ్ సొసైటీకి వచ్చాడు. సెల్లార్లో పార్క్ చేసి ఉన్న సుమారు 12కుపైగా కార్లపై ఒక బాటిల్లోని యాసిడ్ను చల్లాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
వాహన స్క్రాప్ పాలసీ కింద ఒక వాహనాన్ని తుక్కుగా మార్చడానికి ఎలాంటి కచ్చిత కాల పరిమితిని నిర్ధారించలేదని, కండీషన్లో ఉన్నంత వరకు వాటిని తిప్పుకోవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ బుధవారం స్�
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.
ఒక్కసారి ఊహించుకోండి. మీ వాహనం రివ్వున హైవే మీద దూసుకుపోతూ ఉంటుంది. మీరేమో క్వీన్ సైజ్ కాట్ మీద కింగ్లా రిలాక్స్ అవుతూ నెట్ఫ్లిక్స్లో ఏదో వెబ్ సిరీస్ చూస్తుంటారు.
ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?