న్యూఢిల్లీ : వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు వాహనాలకు రెండు బ్యాగులు తప్పనిసరి అని కేంద్రమంత్రి �
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల�
రంగంలోకి రవాణాశాఖాధికారులు ప్రత్యేక బృందాల ఏర్పాటు నేటి నుంచి విస్తృత తనిఖీలు ఇసుక దందాపై ప్రత్యేక నజర్ ఓవర్లోడ్ ఉంటే సీజ్ గ్రానైట్ యజమానులకు సైతం నోటీసులు జారీ చేయాలని నిర్ణయం డబ్బులు వసూలు చేస్
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోడ్లపై వదిలివెళ్లే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి రోడ్లపై వదిలి వెళ్లిన వాహనాలను క్రేన్ల సహాయంతో ట్రాఫిక్ పోలీసు స్టే�
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 1
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�
అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ�