ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోడ్లపై వదిలివెళ్లే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి రోడ్లపై వదిలి వెళ్లిన వాహనాలను క్రేన్ల సహాయంతో ట్రాఫిక్ పోలీసు స్టే�
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 1
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�
అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ�
తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొ�
Fire accident | గుజరాత్లోని ఖేడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఖేడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలకు నిప్పంటుకున్నది. దీంతో కార్లు, ఆటోలు, బైకులు సహా 25కుపైగా వాహనాలు
పినపాక : మండలంలోని ఏడూళ్ళబయ్యారం పెద్దవాగులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఇసుక లారీలు, ఒక జేసీబీని ఆదివారం అర్థరాత్రి ఏడూళ్ళబయ్యారం పోలీసులు పట్టుకుని స్టేషన్కు
చింతలమానేపల్లి : మండలంలోని లంబడిహెట్టి గ్రామంలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక�
ధ్రువపత్రాలు లేని 51 వాహనాలు స్వాధీనం ఇందూరు : నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియ�
3 రోజుల పాటు విశేష స్పందన ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మొత్తం 60 ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు నిర్వహించిన ఆటో షో గ్రాండ్
రిజిస్ట్రేషన్కు ప్రత్యేక పోర్టల్.. వాహన తుక్కు విధానంపై మార్గదర్శకాలు న్యూఢిల్లీ: జాతీయ వాహన తుక్కు విధానంలో భాగంగా ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్), వాహన తుక్కు కేంద్రాల(ఎస్వీఆర్ఎఫ్) ఏర్పా�