Haryana | హర్యానాలోని యమునా నగర్లో భారీ ప్రమాదం తప్పింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అంబాలా-యమునానగర్-సహరన్పూర్ జాతీయ రహదారిపై ఒకదానికొక్కటి సుమారు 15 వాహనాలు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థ
Ukraine | రష్యా దాడినేపథ్యంలో బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉక్రెయిన్లోని జాతీయ రహదారిపై ఓ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ వాహనదారులను భయాందోళనకు గురిచేస�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్కు సమీపంలో ఉన్న సిగ్నల్స్ వద్ద రోడ్డుపై కంకర రాళ్లు పడిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. బైక్లు స్కిడ్ అవుతున్నాయి. అక్కడే విధుల్లో ఉన్న ఓ ట�
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను శాంతి భద్రతల పోలీసులకు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఆ వాహనాలు, వాహనదారుల గత చరిత్ర గు రించి
న్యూఢిల్లీ : వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు వాహనాలకు రెండు బ్యాగులు తప్పనిసరి అని కేంద్రమంత్రి �
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల�
రంగంలోకి రవాణాశాఖాధికారులు ప్రత్యేక బృందాల ఏర్పాటు నేటి నుంచి విస్తృత తనిఖీలు ఇసుక దందాపై ప్రత్యేక నజర్ ఓవర్లోడ్ ఉంటే సీజ్ గ్రానైట్ యజమానులకు సైతం నోటీసులు జారీ చేయాలని నిర్ణయం డబ్బులు వసూలు చేస్
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�