Chandigarh: చండీఘడ్లో మనుషుల కన్నా వాహనాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సిటీ వెహికిల్ డెన్సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నగరంలో 13 లక్షల మంది నివాసితులు ఉండగా, సుమారు 14.27 లక్షల వాహనాలు ఉన్నట్లు తెలిసి�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
Warangal | వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
ములుగు జిల్లాలో అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తున్న ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి.
సంబంధిత పురపాలక సంస్థ నుంచి పార్కింగ్ ప్లేస్ కేటాయించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారులు చూపించిన తర్వాతే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ �
ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు న మోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండడానికి, మొట్ట మొదటిసారిగా మైనర్ డ్రై
ఎల్కతురి సభ ప్రాంగణం నుంచి హనుమకొండకు సాధారణంగా అయితే 15 నిమిషాల ప్రయాణం. కానీ, బీఆర్ఎస్ సభ ముగిసిన తర్వాత హనుమకొండకు వచ్చేందుకు సుమారు 5 గంటల సమయం పడుతుందని పోలీసులు అంచనా వేశారు.
Nizamabad | మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖ�
Electric Bus Rams Into Vehicles | ఒక సిగ్నల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పింది. ముందున్న వాహనాలపైకి అది దూసుకెళ్లింది. దీంతో బైక్స్పై వెళ్తున్న వారిలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయప�
రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది �
ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలను ఆపే అధికారం లేదని, అలా చేసిన ఒక ఎంవీఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ యుగందర్పై కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పా�
SUV rams | రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి ఒక వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహన
Fruits Shops | వాహన చోదకులు రోడ్డు మధ్యలోకి వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ఎదురుగా పండ్ల దుకాణాలతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర