NV Ramana | తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు.
ప్రతాప్గఢ్-కాన్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో డ్యూటీలో ఉన్న డ్రైవర్ శుక్రవారం రైలు నడుపుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందినట్లు రైల్వే అధికారి తెలిపారు. పరశురాంపూర్ చిల్బిలాకు చెం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూ
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 24 : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్�
పహాడీషరీఫ్, జూన్ 24 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉ�
హుస్నాబాద్, జూన్ 24: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పే�
యాచారం, జూన్24 : ముదిరాజ్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఆయన శుక్రవారం స్థాని�
ఇబ్రహీంపట్నం, జూన్ 24 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటలు బీటలు బారుతున్నాయి. కాంగ్రెస్కు గట్టి పట్టున్న పలు గ్రామల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజ�
మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెంది�
రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�