తనకు అవకాశం ఉంటే ఆసియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ రెండూ ఆడతానని భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా (Bajrang Punia) వెల్లడించాడు. అయితే ఈ రెండు టోర్నమెంట్ల మధ్య కనీసం గ్యాప్ ఉంటేనే అలా చేయగలుగుతానని చెప్పాడు. ట�
ఆల్ బుఖారా పండ్లు ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తాయి. ఎరుపు-నీలం మిక్స్డ్ కలర్లో నిగనిగలాడుతుంటాయి. ఇవి రుచికి తియ్యగా, కాస్త వగరుగా ఉంటాయి. వీటిని ప్రధానంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో పండిస�
కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)తో జతకట్టింది. భారతదేశం అంతటా డ్రెడ్జింగ్, ఇతర సముద్ర కార్యకలాపాల ద్వారా ఫిషింగ్ హార్బర్లు, రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరులన�
ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆశయం, సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ ముందడుగు వేసింది. ఇప్పటిదాకా విజయవంతమైన టోకు వర్తకం నుంచి.. ఆన్లైన్ ద్వ�
విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 500 రోజుల మార్క్కు చేరుకున్నది. విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు వీఎస్పీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు గ�
వనపర్తి : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఆత్మకూరు మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.7
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
హైదరాబాద్ : బీసీ గురుకులాలు, హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ పాఠాలు బోధించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సం�
ముంబై : మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్నాథ్ షిండే వర్
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�