Yashwant sinha | దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్
ముంబై : బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.20లక్షలు మోసం చేశారనే ఫిర్యాదు మేరకు ఇండర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశి�
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఏపీ సీపీఎస్) ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 24న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు...
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.
BYEBYE MODI | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �