ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
అమరావతి : నిధుల సేకరణ కోసం అమరావతి రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరి�
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరులో.. బెలారస్ కూడా కలిసిందా? అంటే అవుననే అంటున్నాయి ఉక్రెయిన్ వర్గాలు. ఉక్రెయిన్పై రష్యా సేనలు యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి.. రష్యాకు మద్దతుగా నిలిచిన బెలారస్ ప్రత్�
TS EAMCET-2022 | తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. జూలైలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షలకు హాజర�
హైదరాబాద్ : విద్యాశాఖ ఉద్యోగుల వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలు వద్ద బ్లాస్ట్ జరిగింది. కన్వెన్షన్ హాలులో డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్లో వరుసగా రెండో విజయాన్�
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత జరిగి మూడేండ్లు అవుతుండటంతో.. నిరసన తెలిపేందుకు మరోసారి టీడీ
జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్టియర్లో చేరిన విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనను బాధిత విద్యార్థి స్నేహితుడొకరు.. అధికారుల దృష్టికి తీసు�
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
హైదరాబాద్ : తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రానికి చెందిన 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్ క�
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వార�