ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రాజమండ్రిలో ఒక వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్ ద్వారా ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు చర్యలు...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా.. తన జోడీ మేట్ పావిక్తో కలిసి వింబుల్డన్ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ఇదే తన ఆఖరి వింబుల్డర్ టోర్నమెంట్ అని ఇప్పటికే ప్రకటించిన సానియా.. శుక్రవారం జరిగిన మిక�
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతిలో గత 10 రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. భక్తులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు...
Covid-19 Symptoms | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభానికి కారణమైంది. రెండేళ్లు దాటినా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతున్నది. వైరస్కు అంతమెప్పుడో నిపుణులు సైతం ఏమీ చెప్పలేది పరిస్థితి ఎదురవుతున్నది. ఇట
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయ�
న్యూఢిల్లీ : పాక్కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం త
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఇంపాల్ : మణిపూర్లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నా
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
తెనాలి మండలం పరిధిలోని ఓ గ్రామంలో అనుమానిత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. ఇప్పటికే ఓ 14 ఏండ్ల బాలికను బలిగొనగా.. పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతలో దవాఖానాలో చికిత్స...
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన�