ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై తాను భారీ మెజార్టీతో విజయం సాధించడం జగన్ పనితీరుకు నిదర్శనమన్నారు మేకపాటి విక్రమ్రెడ్డి. 80 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గ�
బహ్రెయిన్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కూర
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా
తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త తెలిపింది. శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్లను సోమవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 46,470 టిక్కెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. మరోవైపు, తిర
నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం గన్�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశామని, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని
బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పలు షరతులు విధించడంతో భూముల విక్రయం చేపట్టి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాలను విక్రయించాలన్నది సీఆర్డీఏ ప్రతిపాదన�
సిద్దిపేట : యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. తలవంచి చదివితే తలెత్తుకొనే రోజులు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట బీ�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. దీనికి ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
ముంబై : ఏక్నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలో గౌహతిలోని ఓ స్టార్ హోటల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. బోరు బావి వద్ద ఓ వర్గానికి చెందిన బాలుడు...
నల్లగొండ : ప్రజలందరికి అందుబాటులో ఉండేవిధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాజ్ వెజ్ మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో రెం�