ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఢిల్లీలో మాదిరి సర్వోదయ బోధనా పద్ధతులను తీసుకురానున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సర్వోదయ స్కూల్ తరహాలో బోధనా విధానాలతో...
జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొ�
ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా నదులు డ్రగ్స్తో కలుషితమవుతున్నాయి. ఔషధాలతో నదుల్లో పెరుగుతున్న కాలుష్యం భయానకంగా ఉన్నది. ఎందుకంటే.. ఈ కాలుష్యం కోట్లాది ప్రజల జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నది. ‘
బోడుప్పల్, జూన్26 : ప్రజల మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తె�
శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై స్వామి వారిని...
Amarnath Yatra | కొవిడ్ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. మాసబ్ ట్యాంక్ల
టీటీడీ ఆలయాల్లో వినియోగించిన మేల్ఛాట్ / ఊల్ఛాట్ వస్త్రాలను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. జూలై 11 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా...
చాలాకాలంగా ఒక యువతి వెంట పడుతున్నాడా యువకుడు. సడెన్గా ఒక రోజు వచ్చి ఆమె పక్కనే బైక్ ఆపాడు. ఆఫీసుకు వెళ్తున్న ఆమెను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించాడు. ఆ యువతి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం�
నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, �
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమ�
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �