ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని కోరింది. ప్రవీణ్ రౌత్, �
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. హెలీప్యాడ్ వరకు ఆమెను పోలీసులు అనుమతించలేదు. దాంతో అలకబూనిన ఆమె..
మేడ్చల్ మల్కాజిగిరి : దవాఖానలో ఉరి వేసుకొని ఓ నర్సు మృతి చెందిన విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్ద �
విజయవాడలో సీపీఐ నేతలు ర్యాలీ చేపట్టి తమ నిరసనను వ్యక్తపరిచారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కానివ్వమంటూ ఉద్యోగులు శపథం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు...
యాదాద్రి భువనగిరి : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా
అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాన్స్టాప్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా �
Adilabad | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది.
హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవలే బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆర్థిక సహాయాన్న
HMDA | బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి.