ఎడ్జ్బాస్టన్ టెస్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి (11) రెండో ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 20 పరుగులే చేసిన విహారి.. రెండో ఇన్నింగ్స్లో మంచి ఇన్నింగ్స్ ఆడత�
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
హైదరాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారుగా డాక్టర్ వాసుదేవ రెడ్డి ఆర్ నలిపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఎన్నారై వైద్య వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు...
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బెయిర్స్టో (106)ను అవుట్ చేసిన షమీ.. ఇండియాకు బ్రేక్ ఇస్తే ఆ తర్వాతి ఓవర్లోనే స్టువర్ట్ బ్రాడ్ (1)ను సిరాజ్ పెవిల�
వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి...
హైదరాబాద్ : జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బలూచ్ ప్రావిన్స్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. �
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�